ఒక జాతిగా మన ప్రస్తుత పతనానికి బీజాలు డాక్టర్ మన్మోహన్ సింగ్ రెండో ప్రభుత్వ హయాంలో పడినప్పటికీ నరేంద్రమోదీ ప్రధానమంత్రి అయినప్పటి నుంచే అసలు నష్టం సంభవించింది. వివాదరహితమైన వాస్తవం ఒకటి వున్నది.
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో రాష్ట్ర హైకోర్టు గురువారం వెలువరించిన సుదీర్ఘమైన తీర్పు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ. భూ సమీకరణలో భాగంగా రైతులతో చేసుకున్న ఒప్పందానికి కట్టుబడి, రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్డీఏ) చట్టానికి అనుగుణంగా…
రాజద్రోహ సెక్షన్ అమలును నిలిపివేస్తూ సుప్రీంకోర్టు చరిత్రాత్మక ఉత్తర్వులు వెలువరించింది. భారత శిక్షాస్మృతి (ఐపీసీ)లోని 124ఏ సెక్షన్ కింద తాజా ఎఫ్ఐఆర్లు నమోదు చేయడానికి వీల్లేదని కేంద్రప్రభుత్వాన్ని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాలనూ ఆదేశించింది. అలాగే ఇప్పటికే పెట్టిన కేసుల విచారణను, తదుపరి…